మతిస్థిమితం లేని వ్యక్తి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-08-13T22:06:13+05:30
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గాంధీ నగరంలో సిరిగినడి సురేష్ (23) అనే మతిస్థిమితం లేని..
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గాంధీ నగరంలో సిరిగినడి సురేష్ (23) అనే మతిస్థిమితం లేని వ్యక్తి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సురేష్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవరపల్లి ఎస్ఐ స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-08-13T22:06:13+05:30 IST