ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెంట్లు వేసి ఎందుకు ఆందోళన చేస్తున్నారు?: పేర్నినాని

ABN, First Publish Date - 2020-03-16T21:40:22+05:30

కరోనా ప్రభావముంటే రాజధాని గ్రామాల్లో టెంట్లు వేసి ఎందుకు ఆందోళన చేస్తున్నారని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు మాస్క్‌లు వేసుకొని నామినేషన్లు ఎందుకు వేయలేదని నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా ప్రభావముంటే రాజధాని గ్రామాల్లో టెంట్లు వేసి ఎందుకు ఆందోళన చేస్తున్నారని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు మాస్క్‌లు వేసుకొని నామినేషన్లు ఎందుకు వేయలేదని నిలదీశారు. గవర్నర్, డీజీపీ, సీఎస్ కుర్చీలకు విలువ లేకుండా చేసిందీ టీడీపీ అధినేత చంద్రబాబేనని చెప్పారు. ఎస్‌ఈసీ రమేష్‌ ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేశారని మండిపడ్డారు. నాయకత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు.. టీడీపీ తోక పార్టీలుగా మారొద్దని సూచించారు. వైసీపీ పాలన బాగోలేదంటున్న చంద్రబాబు.. నారా లోకేష్‌ను ఎంపీటీసీగా పోటీ చేయించాలని సవాల్ చేస్తున్నానని పేర్ని నాని సవాల్ విసిరారు.

Updated Date - 2020-03-16T21:40:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising