ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దయచేసి వినండి.. తరువాత కలుద్దామండి

ABN, First Publish Date - 2020-04-01T08:17:38+05:30

కరోనా మహమ్మారిపై ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఎవరికివారు భౌతిక దూరం పాటిస్తున్నారు. అందులో భాగంగా వైరస్‌ వ్యాపించకుండా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుంటూరు : కరోనా మహమ్మారిపై ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఎవరికివారు భౌతిక దూరం పాటిస్తున్నారు. అందులో భాగంగా వైరస్‌ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా రెంటచింతల కన్యకాపరమేశ్వరి గుడి ప్రాంతంలోని ఇళ్ల ముందు గేట్‌కు ‘‘దయచేసి వినండి.. తరువాత కలుద్దామండి..’’ అని రాసిన పోస్టర్లు అంటించారు.  - రెంటచింతల

Updated Date - 2020-04-01T08:17:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising