ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలి: చినరాజప్ప

ABN, First Publish Date - 2020-03-30T21:39:48+05:30

లాక్‌డౌన్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలని మాజీమంత్రి చినరాజప్ప చెప్పారు. కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయమని కొనియాడారు. అయితే నిత్యావసర వస్తువులను వాలంటీర్లతో పంపిణీ చేస్తామన్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: లాక్‌డౌన్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలని మాజీమంత్రి చినరాజప్ప చెప్పారు. కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయమని కొనియాడారు. అయితే నిత్యావసర వస్తువులను వాలంటీర్లతో పంపిణీ చేస్తామన్నారని, కానీ ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. కొన్ని చోట్ల వైసీపీ నేతలు వస్తేనే రేషన్‌ దుకాణాలు తెరుస్తున్నారని, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చినరాజప్ప చెప్పారు.

Updated Date - 2020-03-30T21:39:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising