ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గత మూడు రోజులుగా వరద నీటిలోనే నివాసం: బాధితులు

ABN, First Publish Date - 2020-09-29T17:54:57+05:30

ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు చేరడంతో విజయవాడలోని రామలింగేశ్వరనగర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు చేరడంతో విజయవాడలోని రామలింగేశ్వరనగర్, తారకరామనగర్, భూపేష్‌గుప్తానగర్ ముంపునకు గురయ్యాయి. సుమారు 4 వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. గత మూడు రోజులుగా వరద నీటిలోనే జీవనాన్ని గడుపుతున్నామని, విష సర్పాలు కూడా ఇళ్లల్లోకి రావడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారికి చాలా దూరంలో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా కట్టపైనే ఉన్నామని, తమను ఎవరూ పట్టించుకోవడంలేదని బాధితులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి తెలిపారు. అధికారులు వస్తున్నారు.. చూస్తున్నారు.. వెళ్లిపోతున్నారు.. తప్ప తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద ముంపు నుంచి తమను కాపాడాలంటే తక్షణమే రిటర్నింగ్ వాల్ నిర్మించాలని బాధితులు కోరుతున్నారు. 

Updated Date - 2020-09-29T17:54:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising