ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్: వేలిముద్రలు గాన్.. ఫోటో గుర్తింపు ఆన్..

ABN, First Publish Date - 2020-04-01T17:51:05+05:30

అమరావతి: ఏపీలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య అనూహ్యంగా పెరిగి పోవడంతో అధికారులు పెన్షన్ల పంపిణీలో వేలిముద్రలకు స్వస్తి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య అనూహ్యంగా పెరిగి పోవడంతో అధికారులు పెన్షన్ల పంపిణీలో వేలిముద్రలకు స్వస్తి చెప్పారు. ఫోటో గుర్తింపు ఆధారంగా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. కాగా.. ఉదయం 10  గంటలకే 77శాతం పెన్షన్లు పంపిణీ పూర్తయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు 59 లక్షల పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-04-01T17:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising