ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణాజిల్లా: పింఛన్ అందక వృద్ధ మహిళ మృతి

ABN, First Publish Date - 2020-02-19T20:26:16+05:30

ఉయ్యూరు, (కృష్ణాజిల్లా): పింఛన్ అందక మనోవేదనకు గురై ఉయ్యూరు మండలం జబర్లపూడి గ్రామానికి చెందిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉయ్యూరు, (కృష్ణాజిల్లా): పింఛన్ అందక మనోవేదనకు గురై ఉయ్యూరు మండలం జబర్లపూడి గ్రామానికి చెందిన గుడివాడ సుబ్బలమ్మ  (75) అనే మహిళ మృతి చెందింది. ఆమె భౌతికకాయానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తదితరులు సుబ్బలమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 75 ఏళ్ల వృద్ధురాలు స్వాతంత్ర్య సమరయోధురాలుగా కారణం చూపి పింఛన్ తొలగించడంపై కళా వెంకట్రావు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. 


Updated Date - 2020-02-19T20:26:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising