ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్నానదిలో ఈతకు వెళ్లి ఏడుగురు వ్యక్తులు గల్లంతు

ABN, First Publish Date - 2020-12-17T23:22:36+05:30

పెన్నానదిలో ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. ఈసంఘటన సిద్దవటం దగ్గర చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: పెన్నానదిలో ఈతకు వెళ్లి ఏడుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.  ఈసంఘటన సిద్దవటం దగ్గర చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.  గల్లంతైన వారు తిరుపతికి చెందిన వారిగా  పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-12-17T23:22:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising