ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులివెందుల పౌరుషమంటే ఇదేనా?

ABN, First Publish Date - 2020-10-31T07:32:57+05:30

సీఎం జగన్‌లో సీమ పౌరుషం ఎక్కడికి పోయిందో అర్థం కావట్లేదని పీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ అన్నారు. పోలవరం ప్రాజెక్టు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీసీసీ చీఫ్‌  శైలజానాథ్‌ ఎద్దేవా 

అనంతపురం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌లో సీమ పౌరుషం ఎక్కడికి పోయిందో అర్థం కావట్లేదని పీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధాని మోదీ మోసం చేస్తుంటే సీఎం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇదేనా పులివెందుల పౌరుషమంటే అని అనంతపురంలో  ఎద్దేవా చేశారు. 

Updated Date - 2020-10-31T07:32:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising