ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అవినీతిని వకీల్ సాబ్ ఏకిపారేశారా?

ABN, First Publish Date - 2020-12-29T01:40:00+05:30

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. రైతు ఉద్యమం పేరుతో టీడీపీ, నివర్ తుఫాన్ బాధితులకు న్యాయం కోసం పవన్ కల్యాణ్ రాష్ట్రంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. రైతు ఉద్యమం పేరుతో టీడీపీ, నివర్ తుఫాన్ బాధితులకు న్యాయం కోసం పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. పవన్ కల్యాణ్ అయితే ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చారు. వరద బాధితులకు పరిహారం చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ పరిమాణాలతో  ‘‘జగన్ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి. రైతు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన టీడీపీ. వరద పరిహారం కోసం అల్టిమేటం ఇచ్చిన పవన్. అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించిన జనసేన. వైసీపీ అవినీతి చిట్టా విప్పిన వకీల్ సాబ్.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2020-12-29T01:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising