ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనసేన నేతలతో పవన్‌ టెలికాన్ఫరెన్స్‌

ABN, First Publish Date - 2020-03-17T00:17:48+05:30

జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో హింసపై మౌనంగా ఉంటే మరింత పెట్రేగుతారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో హింసపై మౌనంగా ఉంటే మరింత పెట్రేగుతారని, నామినేషన్‌ దశలో ఎదురైన ఇబ్బందులు, దాడులపై సమాచారం ఇవ్వాలన్నారు. దాడులు చేసి ఇబ్బందులు పెడుతున్నా రక్షించని అధికారుల వివరాలు తెలపాలని కోరారు. పూర్తి నివేదికను కేంద్ర హోంశాఖకు స్వయంగా అందజేస్తామని, ఎన్నికల ప్రచారంలో మృతి చెందిన అర్జునరావు కుటుంబానికి లక్ష ఆర్థికసాయం అందిస్తామని పవన్‌ ప్రకటించారు.

Updated Date - 2020-03-17T00:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising