ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం స్పందించకపోతే నిరసన దీక్షలు చేస్తాం: పవన్‌

ABN, First Publish Date - 2020-12-05T16:33:00+05:30

నెల్లూరు: రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మద్యపానం ద్వారా వచ్చిన ఆదాయం రైతులకు కేటాయించాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 7న నిరసన దీక్షలు చేస్తామన్నారు. తుపాను కారణంగా పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని పవన్ పేర్కొన్నారు. కావలిలో అక్రమ లే అవుట్‌ వల్ల వరద నీరు బయటకు పోవట్లేదన్నారు. రైతులకు భరసా, మనోధైర్యం ఇవ్వడం కోసమే పర్యటిస్తున్నానని తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-12-05T16:33:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising