ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఢిల్లీకి పవన్‌.. సైనిక్‌ బోర్డుకు కోటి విరాళం

ABN, First Publish Date - 2020-02-20T10:29:46+05:30

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి, కోటి రూపాయల విరాళాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి, కోటి రూపాయల విరాళాన్ని అందిస్తారు. అనంతరం విజ్ఞాన భవన్‌లో జరిగే ఇండియన్‌ స్టూడెంట్స్‌ పార్లమెంట్‌ సదస్సులో పాల్గొంటారు. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఉపన్యసిస్తారు. కాగా, సుగాలీ ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని పవన్‌ అన్నారు. సీఎం జగన్‌ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సుగాలీ ప్రీతి కుటుంబానికి ఊరట కలిగిస్తుందన్నారు. 

Updated Date - 2020-02-20T10:29:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising