ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు ఐదేళ్ల పనితీరు వల్లే రాష్ట్రానికి ర్యాంకులు: పట్టాభి

ABN, First Publish Date - 2020-11-30T01:42:17+05:30

ఇండియా టుడే సర్వేలో రాష్ట్రానికి వచ్చిన ర్యాంకులు చంద్రబాబు పనితీరు కారణంగా వచ్చినవేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. జగన్ పనితీరు వల్లే వచ్చాయని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇండియా టుడే సర్వేలో రాష్ట్రానికి వచ్చిన ర్యాంకులు చంద్రబాబు పనితీరు కారణంగా వచ్చినవేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. జగన్ పనితీరు వల్లే వచ్చాయని సాక్షి డబ్బాలు కొట్టుకుంటోందని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ వచ్చాక ఆర్థిక రంగం అస్తవ్యస్తమైందన్నారు. ఐదేళ్లలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కిందని చెప్పారు. ఈ నిజాన్ని వైసీపీ ప్రభుత్వమే ఒప్పుకుందని తెలిపారు. ఏమీ సాధించకుండానే.. సాధించామని సొంత పత్రికల్లో రాసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. టూరిజంలో టాప్‌లో ఉన్న ఏపీ.. జగన్ వచ్చాక 17వ స్థానానికి చేరిందని పట్టాభి విమర్శించారు. 


Updated Date - 2020-11-30T01:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising