ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రజలు నియంత పాలనలో ఉన్నారు: పట్టాభి

ABN, First Publish Date - 2020-10-07T20:23:47+05:30

అమరావతి: ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ములు లాగా కలిసే ఉంటున్నామని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ములు లాగా కలిసే ఉంటున్నామని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తెలిపారు. ఏపీలో ప్రజలు నియంత పాలనలో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా చేస్తాను అంటే కుదరదన్నారు. దాడులు చేసి టీటీడీని భయపెట్టాలని అనుకోవడం జగన్ భ్రమే అవుతుందన్నారు. జగన్ చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతానని పట్టాభి పేర్కొన్నారు.


Updated Date - 2020-10-07T20:23:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising