ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1200 మంది ఖైదీలకు పెరోల్‌ మంజూరు!

ABN, First Publish Date - 2020-03-27T09:09:26+05:30

రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న పలువురు ఖైదీలకు పెరోల్‌ మంజూరు చేసే అలోచనలో జైళ్ల శాఖ ఉంది. ఏడేళ్లకు లోపల శిక్ష పడిన పలువురు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న పలువురు ఖైదీలకు పెరోల్‌ మంజూరు చేసే అలోచనలో జైళ్ల శాఖ ఉంది. ఏడేళ్లకు లోపల శిక్ష పడిన పలువురు ఖైదీలు పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో దాదాపు అందరికీ మంజూరు చేస్తే సుమారు 1200 మంది వరకూ బయటకు వచ్చే అవకాశముంది. పలు రాష్ట్రాల్లోని జైళ్లలో ఖైదీలకు అక్కడి ప్రభుత్వాలు విముక్తి కల్పిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు జైళ్ల శాఖ ప్రతిపాదనలు పంపింది. 

Updated Date - 2020-03-27T09:09:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising