ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీగా పండుల ప్రమాణం

ABN, First Publish Date - 2020-08-15T08:45:28+05:30

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పండుల రవీంద్రబాబు శుక్రవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి అసెంబ్లీలోని తన చాంబర్‌లో శానసమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌, రవీంద్రబాబు చేత ప్రమాణస్వీకారం చేయించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పండుల రవీంద్రబాబు శుక్రవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి అసెంబ్లీలోని తన చాంబర్‌లో శానసమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌, రవీంద్రబాబు చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో రవీంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-08-15T08:45:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising