ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్ల చెల్లింపులో అక్రమాలు.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

ABN, First Publish Date - 2020-10-28T17:29:03+05:30

పింఛన్ల చెల్లింపులో అక్రమాలకు పాల్పడ్డ వ్యవహారం పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. లింగపాలెం మండలం ధర్మాజిగూడెం పంచాయతీ కార్యదర్శి ఇలియాస్ బేగ్ సస్పెన్షన్‌కు గురైంది. స్థానిక నాయకుల ఒత్తిడితో ముగ్గురు వాలంటీర్ల బదిలీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పింఛన్ల చెల్లింపులో అక్రమాలకు పాల్పడ్డ వ్యవహారం పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. లింగపాలెం మండలం  ధర్మాజిగూడెం పంచాయతీ కార్యదర్శి ఇలియాస్ బేగ్ సస్పెన్షన్‌కు గురైంది. స్థానిక నాయకుల ఒత్తిడితో ముగ్గురు వాలంటీర్ల బదిలీ, అనధికారికంగా పెట్టిన వాలంటీర్లకు  జీతాలు చెల్లింపు, పింఛన్ల చెల్లింపులో అక్రమాల ఆరోపణలతో ఇలియాస్ బేగ్‌పై సస్పెన్షన్ వేటుపడింది.

Updated Date - 2020-10-28T17:29:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising