ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబును కలిసిన పనబాక లక్ష్మీ దంపతులు

ABN, First Publish Date - 2020-11-25T21:32:46+05:30

టీడీపీ అధినేత చంద్రబాబును పనబాక లక్ష్మీ దంపతులు కలిశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబును పనబాక లక్ష్మీ దంపతులు కలిశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం, తదితర అంశాలపై చంద్రబాబుతో చర్చించారు. ప్రచార షెడ్యూల్‌, మండల కమిటీల నియామకంపై కూడా మంతనాలు జరిపారు. ప్రచారంలో పాల్గొనాలని చంద్రబాబును పనబాక లక్ష్మీ కోరారు. ఈనెల 28న తిరుపతిలో  టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి బరిలో టీడీపీ నుంచి పనబాక లక్ష్మీ పోటీచేస్తుండగా... అధికార పార్టీ నుంచి వైసీపీ తరుపున డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తున్నారు. వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతికి ఉపఎన్నిక జరుగుతోంది.

Updated Date - 2020-11-25T21:32:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising