ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌లో పూర్తి వేతనాలు: సీఎస్‌ ఆదేశం

ABN, First Publish Date - 2020-03-24T09:47:07+05:30

లాక్‌డౌన్‌ కాలంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగులకు పూర్తిగా వేతనాలు, జీతాలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. కా ర్మికులు, ఉద్యోగులకు ఇచ్చే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌ కాలంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగులకు పూర్తిగా వేతనాలు, జీతాలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. కా ర్మికులు, ఉద్యోగులకు ఇచ్చే వేతనాలైనా.. నెలవారీ జీతాలైనా పూర్తిగా చెల్లించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే అంటువ్యాధుల చట్టం కింద తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. అలాగే లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం, చేపల వంటి వాటి సరఫరాలో అవరోధాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. 

Updated Date - 2020-03-24T09:47:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising