ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుద్ధ్య కార్మికులకు పాదాభిషేకం

ABN, First Publish Date - 2020-04-07T21:35:11+05:30

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్న నేపథ్యంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్న నేపథ్యంలో.. సైనికుల్లా పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాదాభివందనం చేశారు. రాజమండ్రి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే కాళ్లు కడిగి వారు చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు జక్కంపూడి గణేష్, వైసీపీ నేత శివరామ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఓ గొప్ప సంస్కారానికి నాంది పలుకుతూ ప్రాణాలు కాపాడుతున్న కార్మికులకు ఎమ్మెల్య పాదాభివందనం చేయడం అందరిలో సరికొత్త చైతన్యానికి నాంది పలికింది. 

Updated Date - 2020-04-07T21:35:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising