ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓబీసీ పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు రూ.41.51 కోట్లు

ABN, First Publish Date - 2020-03-25T09:05:25+05:30

రాష్ట్రంలోని ఓబీసీ విద్యార్థులకు కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా అందజేసే పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పల కోసం రూ.41.51 కోట్లను మంజూరు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఓబీసీ విద్యార్థులకు కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా అందజేసే పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పల కోసం రూ.41.51 కోట్లను మంజూరు చేస్తూ బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈబీసీ విద్యార్థులకు అందజేసే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పల కోసం రూ.5.75 కోట్లను మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు వెలువడ్డాయి. 

Updated Date - 2020-03-25T09:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising