ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లా: అహోబిలంలో ఆన్‌లైన్‌ మోసం

ABN, First Publish Date - 2020-10-03T14:21:37+05:30

ఆళ్లగడ్డ మండలం, అహోబిలంలో ఆన్‌లైన్‌ మోసం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లా: ఆళ్లగడ్డ మండలం, అహోబిలంలో ఆన్‌లైన్‌ మోసం జరిగింది. రూ.లక్ష కడితే రూ.3 లక్షలు సంపాదించుకోవచ్చంటూ బెటర్‌ వే ఆన్‌లైన్‌ స్కీం నిర్వాహకులు మోసానికి పాల్పడ్డారు. రూ. లక్షకు రూ.22,500 కమీషన్ ఇస్తామని..ఏజెంట్లకు ఆశచూపారు. కమీషన్ కోసం ఆశపడిన ఏజెంట్లు ప్రకాశం, గుంటూరు, కడప జిల్లాల్లో సుమారు రూ.4 కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు బెటర్ వే సర్వర్ క్లోజ్ కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టిన పోలీసులు అహోబిలంకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాంటి స్కీంలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు హెచ్చరించారు.


Updated Date - 2020-10-03T14:21:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising