ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెటర్నరీ వర్సిటీలో ‘ఆన్‌లైన్‌’ బోధన

ABN, First Publish Date - 2020-04-12T07:39:54+05:30

కరోనా వైరస్‌ కారణంగా అన్ని విద్యాసంస్థలూ మూతపడిన విషయం తెలిసిందే. మరో రెండు నెలలకుపైగా విద్యార్థులకు తరగతులు బోధించే అవకాశం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విద్య), ఏప్రిల్‌ 11: కరోనా వైరస్‌ కారణంగా అన్ని విద్యాసంస్థలూ మూతపడిన విషయం తెలిసిందే. మరో రెండు నెలలకుపైగా విద్యార్థులకు తరగతులు బోధించే అవకాశం కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఆన్‌లైన్‌ తరగతులకు వీసీ వై.హరిబాబు చర్యలు చేపట్టారు. ఈ నెల 9 నుంచే ఈ తరగతులు జరుగుతున్నాయి. వెటర్నరీ డీన్‌ డాక్టర్‌ టీఎస్‌ చంద్రశేఖరరావు, పాథాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డాక్టర్‌ ఆనందకుమార్‌ సహకారంతో జూమ్‌ క్లౌడ్‌ మీటింగ్‌ యాప్‌ ద్వారా వెటర్నరీ (బీఎస్సీ) విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు.


Updated Date - 2020-04-12T07:39:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising