ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంగోలులో కోటి రుద్రాక్షల పందిరి

ABN, First Publish Date - 2020-02-21T17:34:39+05:30

ఒంగోలులో కోటి రుద్రాక్షల పందిరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: ఒంగోలు విశ్వేశ్వరస్వామి దేవాలయంలో కోటి రుద్రాక్షల పందిరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోటి రుద్రాక్షల మండపం వారణాసిలో మాత్రమే ఉంది. ఆ నమూనాతో శివరాత్రి సందర్భంగా కోటి రుద్రాక్షల మండపాన్ని ఏర్పాటు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రుద్రాక్షల పందిరిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు శివరాత్రిని పురస్కరించుకుని జిల్లాలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 

Updated Date - 2020-02-21T17:34:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising