ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప.గో.జిల్లాలో నేలకొరిగిన వంద విద్యుత్ స్తంభాలు

ABN, First Publish Date - 2020-10-14T16:36:48+05:30

పశ్చిమగోదావరి సముద్రతీరం గాలులు, వర్షాలకు విలవిల్లాడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో.జిల్లా: పశ్చిమగోదావరి సముద్రతీరం గాలులు, వర్షాలకు విలవిల్లాడింది. జిల్లాలో వంద విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లకు గండిపడి రాకపోకలు నిలిచిపోయాయి. చింతలపూడి మండలం, సీతానగరం వద్ద  వాగులో చిక్కుకుపోయిన యువకుడిని అతి కష్టం మీద స్థానికులు రక్షించారు. యలమంచిలి మండలం, కట్టుపాలెంలో గుడిసె గోడ కూలి వృద్ధురాలు నారాయణమ్మ మృతి చెందింది. భారీ వర్షాలకు సీతానగరం సమీపంలో వాగు పొంగింది. 

Updated Date - 2020-10-14T16:36:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising