ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరెంట్ పోల్ మీద పడి ఒకరు మృతి

ABN, First Publish Date - 2020-08-07T23:08:24+05:30

వేమూరు రైల్వే స్టేషన్ కాంట్రాక్ట్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్‌లో కరెంట్ పోల్స్ ఏర్పాటు చేస్తుండగా క్రేన్ వైర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వేమూరు రైల్వే స్టేషన్ కాంట్రాక్ట్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్‌లో కరెంట్ పోల్స్ ఏర్పాటు చేస్తుండగా క్రేన్ వైర్ తెగింది. దీంతో పోల్ మీద పడి ఒకరు మృతి చెందారు. కాంట్రాక్ట్ పద్దతిలో పని చేస్తున్న షేక్ కోమల్ కాంత్(20) ఈ ఘటనలో చనిపోయాడు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-07T23:08:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising