ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశాల నుంచి వచ్చిన 1100 మంది ట్రాక్ చేస్తున్న అధికారులు

ABN, First Publish Date - 2020-03-23T13:20:41+05:30

నెల్లూరు: ఈ నెల 24, 25వ తేదీల్లో జిల్లాలో ప్రజలందర్నీ స్క్రీనింగ్ చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఈ నెల 24, 25వ తేదీల్లో జిల్లాలో ప్రజలందర్నీ స్క్రీనింగ్ చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. ఐసోలేషన్ వార్డులో ఉన్న కరోనా పాజిటివ్ యువకుడు కోలుకున్నాడు. ప్రస్తుత పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఒకటి రెండు రోజుల్లో డిచ్ఛార్జ్ చేసే అవకాశం ఉంది. కాగా.. విదేశాల నుంచి వచ్చిన సుమారు 1100 మందిని అధికారులు ట్రాక్ చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు మద్యం, కల్లు అమ్మకాలు బంద్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 


Updated Date - 2020-03-23T13:20:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising