ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవ్వరికీ భయపడను: జేసీ దివాకర్‌ రెడ్డి

ABN, First Publish Date - 2020-06-18T08:32:38+05:30

‘ప్రభుత్వంలో కొంతమంది కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమంగా కేసులు పెడుతున్నారు. మా వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు. నేను వీటన్నింటికీ భయపడే వ్యక్తినికాను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వల్లూరు, జూన్‌ 17: ‘ప్రభుత్వంలో కొంతమంది కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమంగా కేసులు పెడుతున్నారు. మా వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు. నేను వీటన్నింటికీ భయపడే వ్యక్తినికాను. వ్యాపారాలు పోయినా నేను నష్టపోను.  వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకోగలను’ అని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం కడప జిల్లా వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లెలో విలేకరులతో మాట్లాడారు. 


Updated Date - 2020-06-18T08:32:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising