ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ఇచ్చిన ఎన్‌వోసీని తిరస్కరించిన తెలంగాణ.. విద్యార్థుల ఇక్కట్లు

ABN, First Publish Date - 2020-03-26T22:01:42+05:30

కర్నూలు: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి పోలీసులు ఎవ్వరికీ అనుమతి ఇవ్వట్లేదు. కాగా.. కర్నూలు జిల్లా నంద్యాల గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్‌లో కొందరు తెలంగాణ విద్యార్థులు బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటున్నారు. కరోనా కారణంగా కోచింగ్ సెంటర్‌కు సెలవులు ఇవ్వడంతో నిన్న తెలంగాణకు వెళ్లేందుకు ఏపీ పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ ఆ ఎన్‌వోసీని తెలంగాణ పోలీసులు నిరాకరించారు. దీంతో తినడానికి ఆహారం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Updated Date - 2020-03-26T22:01:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising