ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కడా పీపీఈ, మాస్కుల కొరత లేదు: కన్నబాబు

ABN, First Publish Date - 2020-04-10T19:09:25+05:30

కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కన్నబాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కన్నబాబు తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఎక్కడా పీపీఈ, మాస్కుల కొరత లేదన్నారు. అనవసరంగా బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అన్ని పంటలకూ మద్దతు ధర కేటాయిస్తామాన్నారు. మొక్కజొన్న, జొన్న ఎంఎస్‌పీకే కొనేందుకు కేంద్రం సహకరించాలన్నారు. రైతులను దళారులు మోసం చేస్తే సహించేది లేదని కన్నబాబు తెలిపారు.

Updated Date - 2020-04-10T19:09:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising