ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనీస వసతులులేవు..బాధితుల గోడు..

ABN, First Publish Date - 2020-09-30T18:41:14+05:30

నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కనీస వసతులు లేవని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కనీస వసతులు లేవని, ఆహారం సరిగా అందించడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు వస్తున్నట్లు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. అర్ధరాత్రి ఇళ్లల్లోకి నీరు రావడంతో అందిన సామాగ్రితో బయటకు వచ్చామన్నారు. నాశిరకంగా అల్పాహారం, భోజనం ఉంటుందని, పెట్టిందే తినాలని అధికారులు చెబుతున్నారని బాధితులు వాపోయారు. కట్టు బట్టలతో వచ్చామని, సరైన బాత్ రూమ్‌లు లేవని చాలా ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు కూడా పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-30T18:41:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising