ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనీస వేతనం రూ.26వేలు: ఎన్‌ఎంయూ వినతి

ABN, First Publish Date - 2020-05-29T07:55:18+05:30

కనీస వేతనం రూ.26వేలు: ఎన్‌ఎంయూ వినతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, మే 28(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన నేపథ్యంలో కనీస వేతనం రూ.26వేలు ఉండాలని పీఆర్‌సీ కమిషనర్‌కు ఎన్‌ఎంయూ విజ్ఞప్తి చేసింది.  వేతన సవరణపై ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, ఇతర నాయకులు గురువారం  పీఆర్‌సీ సెక్రటరీ పాపారావును కలిసి ప్రతిపాదనలు అందించారు.   

Updated Date - 2020-05-29T07:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising