ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నివర్’ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2020-11-26T22:15:59+05:30

నివర్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని అచ్చెనాయుడు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ వైసీపీ బాధితుల పట్ట నిర్లక్ష్యం వీడాలని ఆయన అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నివర్ తుపాను ధాటికి దక్షిణ కోస్తా, సీమప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయ చర్యలు సకాలంలో అందించాలని టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బాధితుల పట్ల నిర్లక్ష్యం వీడాలని ఆయన అన్నారు.


దక్షిణ కోస్తా, సీమ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన చెప్పారు. బాధితులకు సకాలంలో ఆహారం, తాగునీరు, మందులు సరఫరా చేయాలని చెప్పారు. 

Updated Date - 2020-11-26T22:15:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising