ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుబ్బల మంగమ్మ గుడికి భక్తులతో వెళుతున్న వ్యాన్ బోల్తా

ABN, First Publish Date - 2020-02-19T15:37:41+05:30

పశ్చిమ గోదావరి: గుబ్బల మంగమ్మ గుడికి భక్తులతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం- అక్కంపేట మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: గుబ్బల మంగమ్మ గుడికి భక్తులతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం- అక్కంపేట మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను ఏలూరుకు తరలించారు. ప్రమాద సమయంలో వ్యానులో 22 మంది భక్తులున్నారు. భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామం నుంచి వీరంతా గుబ్బల మంగమ్మ గుడికి వెళ్తున్నారు. 

Updated Date - 2020-02-19T15:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising