ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీని, రైతులను ప్రభుత్వం తప్పు దోవ పట్టించింది: నిమ్మల

ABN, First Publish Date - 2020-12-01T18:45:26+05:30

అమరావతి: ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. వాస్తవాలు.. ఆధారాలతో బయట పెడుతున్నందునే సస్పెండ్ చేశారన్నారు. నిన్న రాత్రి హడావిడిగా ఇన్స్యూరెన్స్ ప్రీమియం జీఓ ఇచ్చారన్నారు. రైతాంగం నష్టపోయాక ఇప్పుడు ప్రీమియం కడితే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీని, రైతులను ప్రభుత్వం తప్పు దోవ పట్టించిందన్నారు. దీనిపై సభా హక్కుల నోటీస్ ఇస్తామని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు. 

Updated Date - 2020-12-01T18:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising