ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడైన రోడ్లకు ప్యాచ్ వ‌ర్క్ కూడా చేయ‌లేని దుస్థితి: చినరాజప్ప

ABN, First Publish Date - 2020-08-12T19:54:29+05:30

అమరావతి: వైసీపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ పారిశ్రామిక పాల‌సీ మ‌సి పూసి మారెడు కాయ రీతిన ఉందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ పారిశ్రామిక పాల‌సీ మ‌సి పూసి మారెడు కాయ రీతిన ఉందని టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయ‌ల చిన‌రాజ‌ప్ప పేర్కొన్నారు. పాల‌సీ వ‌లన చిన్న‌, సూక్ష్మ ప‌రిశ్రమ‌లు మూత‌బ‌డే ప‌రిస్థితి రాబోతోందన్నారు. తెలుగుదేశం హ‌యాంలో తూర్పు గోదావరి జిల్లా పెట్టుబ‌డుల ఆక‌ర్షణ‌లో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందన్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో జిల్లాలో అభివృద్ధి అట‌కెక్కిందన్నారు.


పాడైన రోడ్లకు ప్యాచ్ వ‌ర్కులు కూడా చేయ‌లేని దుస్థితి నెలకొందన్నారు. సంక్షేమంపై మాత్రమే దృష్టి సారిస్తూ.. అభివృద్ధిని గాలికొదిలేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో కోవిడ్ కేసులు సైతం విప‌రీతంగా పెరిగిపోతున్నాయన్నారు. క‌రోనా కేసుల‌కు త‌గ్గ వైద్య స‌దుపాయాల క‌ల్ప‌న‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఘోర వైఫ‌ల్యం చెందిందని నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.

Updated Date - 2020-08-12T19:54:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising