ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్మగడ్డ రామకృష్ణ, వేణుగోపాల్, విశ్వనాథ్ ఆస్తులు ఈడీ అటాచ్

ABN, First Publish Date - 2020-10-22T01:46:08+05:30

నిమ్మగడ్డ రామకృష్ణ, వేణుగోపాల్, విశ్వనాథ్ ఆస్తులు ఈడీ అటాచ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ డైరెక్టర్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్, విశ్వనాథ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్, విజయవాడలో రూ.33.39 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. గుడివాడ ఆంధ్రాబ్యాంక్‌ నుంచి రూ.36.97 కోట్ల రుణం తీసుకొని మోసం చేసినట్లు వీనస్‌ ఆక్వా ఫుడ్స్‌పై అభియోగం మోపారు. చేపల చెరువుల కోసం రుణం తీసుకొని, ఇతర వ్యాపారాలకు మళ్లించినట్లు దర్యాప్తులో అధికారులు వెల్లడించారు. రూ.1.72 కోట్లు సినిమా నిర్మాణం కోసం మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు బ్యాంక్ రుణంతో పాటు కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువుల నుంచి చేపల చెరువు పేరుతో రూ. 22.64 కోట్లు రుణాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-10-22T01:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising