ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్మగడ్డకు ఇప్పటికైనా సహకరించాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-07-08T21:12:25+05:30

ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్వి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్వి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం గౌరవించాలన్నారు. రాజ్యాంగబద్ద సంస్థల్ని కాడాలపి ప్రభుత్వానికి రామకృష్ణ సూచించారు.

Updated Date - 2020-07-08T21:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising