ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరుకు కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని మంజూరు చేసిన కేంద్రం

ABN, First Publish Date - 2020-09-20T21:54:19+05:30

గుంటూరుకు కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని కేంద్రం ప్రభుత్వం మంజూరు చేసింది. ఉత్తర్వుల లేఖను ఎంపీ గల్లా జయదేవ్‌కు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ అందజేశారు. గుంటూరు జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: గుంటూరుకు కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని కేంద్రం ప్రభుత్వం మంజూరు చేసింది. ఉత్తర్వుల లేఖను ఎంపీ గల్లా జయదేవ్‌కు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ అందజేశారు. గుంటూరు జిల్లా ఆస్పత్రిని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీగా కేంద్రం అప్‌గ్రేడ్‌‌ చేసింది. మెడికల్‌ కాలేజీ పనులకు సహకరించాలని జయదేవ్‌ను మంత్రి హర్షవర్ధన్‌  కోరారు.

Updated Date - 2020-09-20T21:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising