ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

ABN, First Publish Date - 2020-12-14T04:05:05+05:30

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ విజయ ఢంకా మోగించటానికి సిద్ధంగా ఉందని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు.

మాట్లాడుతున్న పోలంరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి

ఇందుకూరుపేట, డిసెంబరు 13 : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ విజయ ఢంకా మోగించటానికి సిద్ధంగా ఉందని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పార్టీ కార్యకర్తల జరిగింది. సభలో పోలంరెడ్డి మాట్లాడుతూ రూ.300కోట్లతో మండలాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారని, వైసీపీ నాయకులు మంచినీటీ సమస్యను కూడా పరిష్కరించలేదని విమర్శించారు.  వైసీపీ ప్రభుత్వంలో రైతులు పూర్తిగా మోసపోయారని తెలిపారు. అంతేకాకుండా రేషన్‌ కార్డులను తొలగించి పేదల బతుకులతో ఆడుకుంటున్నారన్నారు. మండల నాయకులు వీరేంద్ర, ఎం.రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు 20 పంచాయతీల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Updated Date - 2020-12-14T04:05:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising