ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్లలోనే ‘తెల్ల’ బంగారం

ABN, First Publish Date - 2020-06-06T09:29:16+05:30

ధర పతనంతో చేతికందిన కూడు నోటిదాకా చేరడం లేదని పత్తి రైతు గగ్గోలు పెడుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు : ధర పతనంతో చేతికందిన కూడు నోటిదాకా చేరడం లేదని పత్తి రైతు  గగ్గోలు పెడుతున్నాడు. రాపూరు మండలం ఏపూరు గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగు చేశారు. అనుకున్న దానికంటే అధికంగానే దిగుబడులు రావడంతో తమ కష్టాలు తీరిపోయినట్లేనని ఆశించారు. అయితే, మొన్నటిదాకా కిలో రూ.60 పలికిన ధర ఇప్పుడు రూ.40కి పడిపోవడంతో హతాశుడయ్యాడు. ఈ మొత్తానికి విక్రయిస్తే పెట్టుబడులు కూడా రావనే ఉద్దేశంతో 20 రోజులుగా ఇంట్లోనే ఉత్పత్తులను నిల్వ చేసుకున్నాడు. గ్రామంలో సుమారు 50 టన్నుల దాకా పత్తి నిల్వలు ఉన్నాయని, పాలకులు స్పందించి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది.

Updated Date - 2020-06-06T09:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising