ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటు నమోదు కేంద్రాల తనిఖీ

ABN, First Publish Date - 2020-12-14T04:28:14+05:30

మండలంలో ఏర్పాటు చేసిన ఓటు నమోదు కేంద్రాలను ఆత్మకూరు ఆర్డీవో సువర్ణమ్మ ఆదివారం తనిఖీ చేశారు. మొదట

ఓటు నమోదు కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ఆర్డీవో సువర్ణమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, డిసెంబరు 13: మండలంలో ఏర్పాటు చేసిన ఓటు నమోదు కేంద్రాలను ఆత్మకూరు ఆర్డీవో సువర్ణమ్మ ఆదివారం తనిఖీ చేశారు. మొదట సంగం ఉన్నత పాఠశాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తనిఖీ చేశారు. స్వీకరించిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిద్దీపురంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోపాలు లేకుండా నిబంధనల మేరకు అర్హత కలిగిన వారికి మాత్రమే ఓటు నమోదుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దారు నిర్మలానందబాబా ఉన్నారు. 

Updated Date - 2020-12-14T04:28:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising