ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినాయక ఆలయంలో మహా కుంభాభిషేకం

ABN, First Publish Date - 2020-12-12T04:31:31+05:30

ఇందిరానగర్‌ సమీపంలోని స్వయంభు మోదుగవన వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శుక్రవారం విఘ్నేశ్వరపూజ, ప్రాణ ప్రతిష్ఠ, శిఖరాభిషేకం, మహాకుంబాభిషేకం నిర్వహించారు.

శిఖర పూజలు చేస్తున్న పండితులు, దాత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, డిసెంబరు 11: ఇందిరానగర్‌ సమీపంలోని స్వయంభు మోదుగవన వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శుక్రవారం విఘ్నేశ్వరపూజ, ప్రాణ ప్రతిష్ఠ, శిఖరాభిషేకం, మహాకుంబాభిషేకం నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణానికి బుడంగుంట రవికుమార్‌రెడ్డి దాతృత్వం వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మల్లు విజయకుమార్‌రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T04:31:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising