ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2020-12-02T04:40:20+05:30

మండలంలోని టెంకాయతోపు గ్రామం వద్ద మంగళవారం జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఇద్దరు యువకులు బోల్తాపడి తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లకూరు, డిసెంబరు 1 : మండలంలోని టెంకాయతోపు గ్రామం వద్ద మంగళవారం జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఇద్దరు యువకులు బోల్తాపడి తీవ్రంగా గాయపడ్డారు. వాకాడు గ్రామానికి చెందిన షమీవుల్లా, బాబు  పనుల కోసం వాకాడు నుంచి ద్విచక్రవాహనంలో శ్రీకాళహస్తికి వెళ్తున్నారు. టెంకాయతోపు గ్రామం వద్దకు వచ్చేసరికి హఠాత్తుగా  గేదె అడ్డురావడంతో బైక్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సమీవుల్లా, బాబులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆటో ద్వారా పెళ్లకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాయుడుపేటకు తరలించారు.

Updated Date - 2020-12-02T04:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising