ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

ABN, First Publish Date - 2020-02-08T06:47:51+05:30

జిల్లాలోని మర్రిపాడు మండలం క్రిష్ణాపురం నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ఖాళీ సీట్లకు సంబంధించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్రిపాడు, ఫిబ్రవరి 7: జిల్లాలోని మర్రిపాడు మండలం క్రిష్ణాపురం నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ఖాళీ సీట్లకు సంబంధించి శనివారం ప్రవేశపరీక్ష జరగనున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాలయంలో 8 సీట్లకు 628 మంది పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకోవాలని సూచించారు. హాల్‌టికెట్లు అందని విద్యార్థులు సంబంధిత గుర్తింపు పత్రాన్ని చూపిస్తే విద్యాలయంలోనే అందజేస్తామన్నారు.

Updated Date - 2020-02-08T06:47:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising