ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతికి మద్దతుగా దీక్షలు

ABN, First Publish Date - 2020-12-18T03:39:56+05:30

అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

నిరసన దీక్షను చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, డిసెంబరు 17: అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం 365 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా ఈ  దీక్షలను నిర్వహించామన్నారు. విభజన చట్ట ం ప్రకారం అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంతో ప్రధాని నరేంద్రమోదీ, మాజీ సీఎం చంద్రబాబునాయుడు రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారన్నారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఢందంగా 33 వేల ఎకరాలను ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా రైతులకు అన్యాయం చేస్తూ మూడు రాజధానుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, మట్టం శ్రావణి, నరసింహులు, నెలబల్లి భాస్కర్‌రెడ్డి, ఇశ్రాయిల్‌కుమార్‌, భారతమ్మ, సరస్వతమ్మ, వెంకటేశ్వర్లు, గురవయ్య, శ్రీనివాసులు, బట్టేపాటి కృష్ణయ్య, చంటి, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-18T03:39:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising