ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-11-28T04:31:49+05:30

తుఫాన్‌ కారణంగా వరద ముప్పు పొంచి ఉందని, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మాజీ మంత్రి సోమిరెడ్డి


నెల్లూరు(వ్యవసాయం), నవంబరు 27 : తుఫాన్‌ కారణంగా వరద ముప్పు పొంచి ఉందని, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. సోమశిల జలాశయం నుంచి భారీగా వరద వస్తుండటంతో పెన్నానది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోందని, ఇప్పటికే పలుచోట్ల పొర్లుకట్ట లు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. చెరువులకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని, వరదతో నిరాశ్రయులైన వారికి ఆహారం, ఆర్థిక సాయం అందించాలని కోరారు. రైతులకు ఉచితంగా విత్తనాలను అందించడంతోపాటు నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యాన పంటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-11-28T04:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising