ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగర సంకీర్తన, శోభాయాత్ర

ABN, First Publish Date - 2020-12-07T03:00:23+05:30

సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాపూరులో నగర సంకీర్తన, శోభాయాత్ర నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, డిసెంబరు 6: సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాపూరులో నగర సంకీర్తన, శోభాయాత్ర నిర్వహించారు. శ్రీరామమందిరం నుంచి ప్రారంభమైన యాత్ర అయ్యప్పస్వామి ఆలయం వరకూ సాగింది. ఈ సందర్భంగా దళితవాడల్లో నిర్మించిన రామాలయాల అర్చకులను ఘనంగా సన్మానించారు. గూడూరు జిల్లా బీసీ పర్యోజన ప్రముఖ్‌ పోలయ్య, మండల ధర్మప్రచాకర్‌ గణపతి, మండల కన్వీనర్‌ వెంకటరెడ్డి, వీహెచ్‌పీ కన్వీనర్‌ కేవీరత్నం పెద్ద సంఖ్యలో భజన బృందాలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-07T03:00:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising