ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరస్వతీ సమాజం అధ్యక్షుడి మృతి

ABN, First Publish Date - 2020-12-20T05:00:30+05:30

నెల్లూరు మూలాపేటలోని సర్వసతీ సమాజం అధ్యక్షుడు, కవి వల్లూరు రామమోహన్‌ (65) శనివారం మృతి చెందారు.

రామమోహన్‌రావు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సరస్వతీ సమాజం అధ్యక్షుడి మృతి

నెల్లూరు సాంస్కృతిక ప్రతినిధి, డిసెంబరు 19 : నెల్లూరు మూలాపేటలోని సర్వసతీ సమాజం అధ్యక్షుడు, కవి వల్లూరు రామమోహన్‌ (65) శనివారం మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వీఆర్‌ కళాశాల విశ్రాంత ఉపన్యాసకులు కళావతి ఆయన అర్ధాంగి.   వారికి ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు ఉన్నారు. వారు విదేశాల నుంచి రావలసి ఉన్నందున సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి ఆ సంస్థ నిర్వాహకులు టి.రమణయ్య, మోపూరు వేణుగోపాలయ్య  తదితరులు సంతాపం తెలిపారు.


Updated Date - 2020-12-20T05:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising